Saturday, July 5, 2025
Homeఆంధ్రప్రదేశ్సుపరిపాలనలో తొలి అడుగు పై బూత్ యూనిట్ సభ్యులకు అవగాహన కార్యక్రమం*

సుపరిపాలనలో తొలి అడుగు పై బూత్ యూనిట్ సభ్యులకు అవగాహన కార్యక్రమం*

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 4 అల్లూరి సీతారామరాజు

జిల్లా చింతూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష భాస్కర్ గారి ఆదేశాల మేరకు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం పై బూత్ యూనిట్ . సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి బూత్ లోని బూత్ సభ్యులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు 50 ఫోటోలు అప్లోడ్ చేసి టెలిగ్రామ్ బాట్ లోని మై టిడిపి యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు ఈ నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ పని మన పనికి భావించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్నారు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం మండలంలో విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ ఓబిల్లనేని నరసింహారావు కో క్లస్టర్ పొదిలి రామారావు నాయకులు మల్లెల వెంకటేశ్వరరావు యూనిట్ ఇంచార్జ్ లు ముత్యాల శ్రీరామ్ మూర్తి శీలం తమ్మయ్య. బూత్ ఇన్చార్జి లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments