Saturday, April 19, 2025
Homeతెలంగాణసౌత్ ఇండియా ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డును స్వీకరించిన శిరీష సత్తూర్

సౌత్ ఇండియా ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డును స్వీకరించిన శిరీష సత్తూర్

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 21 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శ్రీ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఉమెన్ ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరియు అవని స్వచ్ఛంద సంస్థకు గాను అవార్డును స్వీకరించిన అవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇష్టంతో చేసే ప్రతి పని కష్టం అనిపించదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా సంతోషంగా ఉండాలి, చదువుకోవాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఎల్లప్పుడూ కోరుకునే మనస్తత్వం నాది.. అందుకోసం అవని స్వచ్చంద సంస్థని స్థాపించి అనుక్షణం సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నానని, ఈ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలబడే శక్తిని నాకు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments