Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్స్వాతంత్ర సమరయోధునికి పట్టించుకోని అధికారులుభగత్ సింగ్ జయంతి రోజు పూలమాల నోచుకోని భగత్ సింగ్ విగ్రహం...

స్వాతంత్ర సమరయోధునికి పట్టించుకోని అధికారులుభగత్ సింగ్ జయంతి రోజు పూలమాల నోచుకోని భగత్ సింగ్ విగ్రహం పట్టించుకోని అధికారులు

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ (జిన్న అశోక్)

భారతదేశ బానిస సంకెళ్లను తెంచడానికి ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉరికంబానికి ఎక్కిన మహావీరుడికి భగత్ సింగ్ కి అవమానం జరిగింది నేడు ఆయన జయంతి కానీ మన అధికారులు ఎవరూ కూడా ఆ ప్రక్కకు వెళ్లలేదు 15 ఆగస్ట్ రోజు కూడా ఇక్కడ జెండా వందనం జరగలేదు కనీసం ఆయన జయంతి రోజున ఆ విగ్రహం ప్రక్కనున్న పిచ్చి మొక్కలను తొలగించడం లేదు ఒక పూలదండ కూడా వెయ్యడానికి ఏఅధికారికి కూడా తిరిక లేకుండా పోయింది ఇదే మన బావ తరానికి స్వతంత్ర సమరయోధులను గురించి తెలిపే విధానం అంటూ గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments