
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 )( రిపోర్టర్ సి తిమ్మప్ప )నారాయణపేట జిల్లా మక్తల్.నియోజకవర్గ మక్తల్.మండల కేంద్రంలో. మాధవార్ గ్రామంలో వివేకానంద యూత్.యువకులు గ్రామస్తులు పెద్దలు భారీ పెద్ద మొత్తంలో హాజరై స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు ఆయన సూచించిన అడుగుజాడల్లో నడుస్తామని యువకులు సూచించారు సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది దాన్ని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. మాజీ ఎంపిటిసి. సంతోష్ రెడ్డి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. బి నర్సింలు. నారాయణ రెడ్డి.ఎన్ తిమ్మప్ప. శివశంకర్. వడ్ల నర్సింలు.ఆసి రెడ్డి. లక్ష్మారెడ్డి. మల్లేపల్లి నారాయణ. ఈడికి కిష్టప్ప. వడ్ల రాజు. జి నర్సింలు. తుంగ చంద్రప్ప. పుల్లకూరి బుగ్గప్ప. కావాలి గోవిందు. మరియు వివేకానంద యూత్ తదితరులు గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు