Wednesday, February 26, 2025
Homeఆంధ్రప్రదేశ్అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Listen to this article

(పయనించే సూర్యుడు ఫిబ్రవరి 26 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కొందుర్గ్ మండలంలోని మహదేవ్ పూర్ గ్రామంలో సి.ఆర్,ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరు అయిన 10.00 లక్షలతో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొందుర్గ్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి,జితేందర్ రెడ్డి, జమృద్ ఖాన్,ఇబ్రహీం, అక్రం,సాయి రెడ్డి,పర్వతాపూర్ శ్రీనివాస్,రమేష్,గోపాల్ రెడ్డి, దామోదర్,రామకృష్ణ తదితరలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments