Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్హైటెక్ మక్క జొన్న నకిలీ విత్త నాలతో నష్టపోయిన అరుణాచలపుర రైతులు.నష్ట పరిహారం ఎవరు అందిస్తారు?.

హైటెక్ మక్క జొన్న నకిలీ విత్త నాలతో నష్టపోయిన అరుణాచలపుర రైతులు.నష్ట పరిహారం ఎవరు అందిస్తారు?.

Listen to this article

పయనించే సూర్యుడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిది. రామ్మూర్తి. ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని అరుణాచాలపురం గ్రామ రైతుల ఆవేదన, వివరాల్లోకి వెళితే హైటెక్ మొక్క జొన్న కంపినీ పేరుమీద నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోషం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
ఈ సందర్భంగా రైతులు ఆవేదన మీడియా ముందు వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments