Saturday, April 19, 2025
Homeతెలంగాణనవోదయ సీట్ సాధించిన విద్యార్థిని ఉడత మౌనిష

నవోదయ సీట్ సాధించిన విద్యార్థిని ఉడత మౌనిష

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల లంబిని విద్యాలయం, 2024-25 నవోదయ పరీక్ష లో సీట్ సాధించిన మా విద్యార్థిని ఉడతా మౌనీష. కి ఉపాధ్యాయిని,ఉపాద్యాయులు మంగళవారం అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లంబిని యాజమాన్యం బి రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థి విద్యార్థులు నవోదయ సీటు సాధించడం మాకెంతో సంతోషకరమని ఆయన తెలిపారు పాఠశాల తోటి విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments