Sunday, June 29, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎస్.కె మహబూబ్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్

ఎస్.కె మహబూబ్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్

Listen to this article

పయనించే సూర్యుడు మే 27 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు తెలంగాణ మలి దశ ఉద్యమంలో పనిచేసిన ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డుకు చెందిన ఎస్.కె మహబూబ్ గుండెపోటు తో మరణించగా ఆ విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హరిప్రియ నాయక్, ఎస్.కె మహబూబ్ కుటుంబాన్ని పరామర్శించి వారి సతీమణికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్,
ఎస్ రంగనాథ్,జె కె శ్రీను, ఎర్రబెల్లి కృష్ణయ్య, చైర్మన్ అజ్మీర్ భావ సింగ్ నాయక్, అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments