Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎరుగట్ల మండలాలలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులునిర్వహించడం జరుగుతుంది

ఎరుగట్ల మండలాలలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులునిర్వహించడం జరుగుతుంది

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలంలో

సమస్త రైతులకు ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రభుత్వం వారు వారు తేదీ 3.6. 20 25 నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జరిగింది ఇందులో భాగంగా మన ఏరుగట్ల మండలంలోని అన్ని గ్రామాల్లోని కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక ఒక గ్రామం కు తాసిల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ బృందం సీనియర్ సహాయకులు మండల రెవెన్యూ పరిషత్ పరిశీలకు సర్వేర్లు ఇతర సిబ్బంది గ్రామాలకు ఒకరోజు వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రైతుల నుండి దరఖాస్తులు తీసుకుంటారు కావున మండల్ లోని అన్ని గ్రామాలకు రైతులు వారి వారి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఉన్న రోజువారి భూమి సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వవలసిందిగా తెలియజేయునది గ్రామాలలో ఈ క్రింది వివరం రెవెన్యూ సదస్సు నిర్వహించబడును తాళ్ల రాంపూర్ 3. 6. 2025 భట్టాపూర్ 4. 6 .20 25 తడపాకల్ 5. 6. 20 25 గుమ్మియాన్ 6 .6. 20 25 దోంచంద 9 .6 .20 25 తొర్తి 10.6. 20 25 ఏరుగట్ల 11 .6. 20 25 అన్ని గ్రామాలలో విజయవంతం చేయాలని కోరుతున్నాం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments