Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్భూ భారతి చట్టం అవగాహనా సదస్సులో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

భూ భారతి చట్టం అవగాహనా సదస్సులో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 4 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి మండలంలో మొదలైన భూ భారతి అవగాహన సదస్సులో భాగంగా బోడు గ్రామం నందు నిర్వహిస్తున్న అవగాహన సదస్సును సందర్శించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికే భూ భారతి చట్టమని గ్రామాల్లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సైదులు,కుంజా సాంబయ్య అన్నారపు రవి, చిలువేరు చంద్రశేఖర్,మాసిపాక రామస్వామి, పూజారి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments