Tuesday, June 10, 2025
Homeఆంధ్రప్రదేశ్కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 9 పొనకంటి ఉపేందర్ రావు


టేకులపల్లి బీ.ఆర్.ఎస్ పార్టీమండల అధ్యక్షుడు బొమ్మెరవరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరిగినది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు సీతారామ ప్రాజెక్టు ఇల్లందు నియోజకవర్గానికి ఇవ్వాలని ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని దీనిపై ఎమ్మార్వో వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో లక్కినేని సురేందర్ రావు బానోత్ కిషన్ నాయక్ పులిసింగి నాయక్ భూక్యరాజా నాయక్ చీమల సత్యనారాయణ ముచ్చ జయరాజు లక్పతి రాజు తదితరులు పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగినది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments