Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్వికసిత్ భారత్ సంకల్ప సభ చిన్నగొల్లపల్లి గ్రామంలో జరిగింది

వికసిత్ భారత్ సంకల్ప సభ చిన్నగొల్లపల్లి గ్రామంలో జరిగింది

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 19 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

ఈ సభ చుండుపల్లె మండల అధ్యక్షుడు యస్. వి.రమణాగౌడ్ ఆద్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమం ప్రధాన వ్యక్తిగా పాల్గొన్నారు రాజంపేట అస్సాంబ్లె కన్వినర్ రామజగదీశ్, స్టేట్ ఎక్సక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ సుబ్బరాజు మాట్లాడుతూ. భారత దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ఆద్వర్యంలో ఈ 11 సంవత్సరాల లో ఎంతో అభివృద్ధి వైపు వెల్తుంది అలాగే సేవ సుపరిపాలన, మరియు పేదల సంక్షేమ వైపు చారిత్రక పురోగతిని సాధించింది. అందరితో కలసి అందరి అభివృద్ధి అందరి క్రుషి అందరి విస్వాసం అనే మాట తో మన ప్రధానమంత్రి ప్రతి పౌరుడు ని ఉత్తేజ పరుస్తు భారత దేశాన్ని ముందుకు నడుపుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా 3.7 లక్షల కోట్లు పైగా రైతులు నేరు్అ ఆదాయం వారి కాతాలకు వేయడం జరుగుతుంది. మేడీ ఆద్వర్యంలో కేంద్రం ప్రభుత్వం సౌభాగ్య యోజన కింద ఆసక్తి గల గ్రుహాలకు విధ్యత్తును అందించింది. అలాగే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా లబ్ధి. బేటి భచావో భేటి పడావో వంటి చర్యలతో లింగ విపక్షలు లేకుండా చూఢడం. అగ్నీపథ్ యోజన ద్వారా యువతకు సైన్యం లో సేవ చేయడానికి కొత్త అవకాసాన్ని అందిస్తుంది. జాతీయ విధ్యా విధానం ద్వారా భారతదేసాన్ని సూపర్ పవర్ గా మార్చే కలను సాకారం చేసింది. అందరికీ అందుబాటులోకి ఆరోగ్య సంరక్షణ మరియు ఉచిత వైద్యం. లాంటివి అన్నో సంక్షేమ పధకాలను ప్రజలకు ఇచ్చినది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments