
పయనించే సూర్యుడు జూన్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం ఇసుక రిచ్ సమీపంలోని సోమవారం దళితవాడ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. పెన్నా నది నుండి ఇసుకను తరలించడానికి వీలు లేదంటూ పెన్నా నదికి వెళ్లి దారిని తవ్వేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బంది . పోలీస్ లను అడ్డుకొని జెసిబి కు అడ్డంగా నిల్చున్న గ్రామస్తులు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు దళితులకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు కోరారు