Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్వాతావరణ మార్పుల కారణంగా సీజన్ వ్యాధులు మొదలయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బండ వాసుదేవ రెడ్డి.

వాతావరణ మార్పుల కారణంగా సీజన్ వ్యాధులు మొదలయ్యాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బండ వాసుదేవ రెడ్డి.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 25 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

వాతావరణంలో మార్పుల కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి జ్వరం జలుబు గొంతు నొప్పి దగ్గు వాంతులు విరోచనాలతో జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు ఏ హాస్పిటల్లో చూసిన వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోతుంది ప్రతి ఇంటి నుంచి ఒక్కరేనా వైరల్ ఫీవర్ బాధితులు ఉంటున్నారు వర్షాకాలం కొన్ని రోజులు వాతావరణం ముసురుగా ఉండడంతో విష జ్వరాల సంఖ్య భారీగా పెరుగుతుంది పది రోజులుగా పలు రకాల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది ఒక్క ఫీవర్ హాస్పిటల్ లోనే రోజుకు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు గోపి ఉంటుంది సాధారణ రోజుల్లో ఇక్కడ ముడు వందల వందల నుంచి నాలుగు వందల మంది వస్తుంటారు సీజన్ మార్పుల కారణంగా ఈ సంఖ్య సుమారు ఐదురెట్లు పెరిగింది ఇక పేషెంట్గా చేరుతున్న వారి సంఖ్య రోజుకు ముప్పై నుంచి నలబై వరకు ఉంటుంది వీరిలో ఎక్కువ చికెన్ గున్యా డెంగ్యూ విష జ్వరాల బాధితులు ఉంటున్నారు ఒక ఫీవర్ హాస్పిటల్ లో మాత్రమే కాదు ఉస్మానియా గాంధీ నీలోఫర్ ఆసుపత్రిలో కూడా వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరిగింది ప్రతి హాస్పిటల్ రోజు ఉండే సాధన ఓపికన్నా ఐదు వందల మంది వరకు ఎక్కువ గోపి ఉంటుంది పెరిగిన ఓపి మొత్తం కూడా వైరల్ ఫీవర్ బాధితులని వైద్యులు చెప్తున్నారు దగ్గు జలుబు గుద్దునొప్పి జ్వరం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి సూచిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments