Friday, June 27, 2025
Homeఆంధ్రప్రదేశ్రేపు చింతూరు ఐటిడిఏ వద్ద శబరి వరద సమీక్ష సమావేశం

రేపు చింతూరు ఐటిడిఏ వద్ద శబరి వరద సమీక్ష సమావేశం

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 26


జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ది.27.06.2025 నాడుఉదయం 11 గంటలకు గోదావరి – శబరి వరద సమీక్ష సమావేశం ఐటిడిఏ చింతూరు వారి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు. కావున నాలుగు మండలల ప్రజా ప్రతినిధులు,ముంపుకు గురి అవుతున్న గ్రామల యొక్క సర్పంచులు మరియు గ్రామ పెద్దలు ఈ సమావేశంకు హాజరు అయి వారి గ్రామంకు కావలిసిన కనీస సదుపాయాలు గురించి ఒక దరఖాస్తు రూపంలో సమర్పించవలసినదిగా ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు చెప్పినారు. కావున ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు ఈ గోదావరి శబరి వరద సమీక్ష సమావేశం లో పాల్గొని వారి యొక్క లోటు పాట్లు ను తెలియజేయాలని అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు చెప్పినారు. నాలుగు మండలల మీడియా మిత్రులతో ఈ సమావేశం తరువాత ప్రెస్ మీట్ ఉంటుంది కావున మీడియా మిత్రులు అందరూ కూడా హాజరు కావాల్సిన దిగా కోరుతున్నాము

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments