Saturday, June 28, 2025
Homeఆంధ్రప్రదేశ్స్వయం సహాయక సంఘం సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమం

స్వయం సహాయక సంఘం సభ్యులకు ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమం

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డి.ఆర్ డి ఓ . డి ఆర్ డి ఏ మరియు ఎల్డియం ఎస్ బి ఐ వారి సమక్షంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమాన్ని ఐడిఓసి కలెక్టరేట్ నందు నిర్వహించటం జరిగింది ముందుగా డిఆర్డిఓ. స్వయంగాసురక్ష బీమా యోజన కింద తన పాలసీని ఆన్లైన్ ప్రధానమంత్రి రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకొని కార్యక్రమం ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్ పాల్వంచ మరియు టేకులపల్లి మండలాల నుండి స్వయం సహాయక సంఘం సభ్యులు మరియు వివోఏలు అధిక సంఖ్యలో హాజరైనారు ఈ సందర్భంగా డి.ఆర్ డి.ఓ.ఎస్ హెచ్ జి గ్రూపులలో ఉన్న ప్రతి మహిళా వారి కుటుంబ సభ్యులు ఈ పాలసీలు నమోదు చేసుకోవాలని సూచించారు పాలసీలను వివరించారు ప్రధానమంత్రి రెండు ఇన్సూరెన్స్ కార్యక్రమాలు ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ రెండు ప్రీమియo. ఎస్ బి ఐ నందు సంవత్సరం ప్రీమియం 20 రూపాయలు మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇన్సూరెన్స్ పి ఎం జె బి వై నందు సంవత్సరం ప్రీమియం 436 సొమ్మును స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధార్ మరియు వ్యక్తిగత బ్యాంక్ పాస్ పుస్తకం ద్వారా ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన 391 మంది స్వయం సహాయక సంఘం సభ్యులలో 79 మంది సభ్యులు ముందుగానే ఇన్సూరెన్స్ లో నమోదయి ఉన్నందున మిగిలిన 661 మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ నందు ప్రీమియం 20 రూపాయలు చెల్లించి మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇన్సూరెన్స్ నందు సంవత్సరం ప్రీమియం 436 చెల్లించి పాలసీ నమోదు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో శ్రీమతి ఎం విద్యాచందన డి. ఆర్. డి.ఓ. డి ఆర్ డి ఎ మరియు రామ్ రెడ్డి ఎల్డియం ఎస్. బి.ఐ. బి నీలేష్ ఏ డి ఆర్ డి ఓ సెర్ప్ సైదేశ్ ఈడియం వివిధ బ్యాంకుల ప్రతినిధులు డి.పిఎంలు హెడ్ క్వార్టర్స్ ఏపి.ఎం.లు ఐదు మండలాల ఏ.పి.ఎం.లు సీ.సీ.లు వివో.ఏ.లు గ్రామ దీపికలు వి ఓ బి మెంబర్లు ఎఫ్ఏ లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments