
పయనించే సూర్యుడు జూలై 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ డైరెక్టర్ తాళ్ళూరి గిరినాయుడు సూచనలతో ఈరోజు శుక్రవారం చేజర్ల మండలంలోని పాతపాడు,ఓబులాయపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలం ప్రభుత్వ పనితీరు వివరించి ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,క్లస్టర్ ఇంచార్జ్ నల్లబోతు శివకృష్ణ ,కొమ్మి సిద్ధుల నాయుడు,తలపనేని జయంతులు నాయుడు,భారత్ మహాసేన నాయకులు జువ్విగుంట బాబు,పాతపాడు గ్రామ నాయకులు,అల్లంపాటి పెంచల్ రెడ్డి,కాకుమూరు ప్రేమ్ కుమార్ రెడ్డి,ఈశ్వర రెడ్డి,నల్లబోతు నరసయ్య . టిడిపి కార్యకర్తలు నాయకులు యువకులు గ్రామస్థులు పాల్గొన్నారు.
