పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)మండల కేంద్రమైన సంఘం ఉన్న ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీఓ బి.పావని .
ఇసుక ను తరలిస్తున్న ఇసుక లారీ లను ఆపి ఆర్డీఓ రసీదులను పరిశీలించారు.
అనంతరం అక్కడ రికార్డుల ను పరిశీలించి ఇసుక నిల్వ, రవాణా వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డిఓ
RELATED ARTICLES