Sunday, June 1, 2025
HomeUncategorizedSSC 2025 ఫలితాలలో ప్రజ్ఞశ్రీ విద్యార్థుల విజయ ప్రభంజనం.

SSC 2025 ఫలితాలలో ప్రజ్ఞశ్రీ విద్యార్థుల విజయ ప్రభంజనం.

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 30: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలంలో నేడు వెలువడిన SSC- 2025 ఫలితాలలో సాలుర గ్రామంలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థుల విజయ ప్రభంజనం. పరీక్షకు హాజరైన వారు 81 మంది విద్యార్థులు. ఉత్తీర్ణులైన వారు 81 మంది. ఉత్తీర్ణత 100%. 550 లకు పైగా మార్కులు సాధించిన వారు 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినవారు 33 మంది విద్యార్థులు. ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు 76 మంది విద్యార్థులు సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణులైన వారు 05 గురు విద్యార్థులు. అత్యధిక మార్కులు సాధించిన సాలూర ప్రజ్ఞ శ్రీ విద్య కుసుమాలు డి.చరణ్ తేజ 582/600 ఎల్.బస్వ ప్రసాద్ 570/600 ఎం.వైష్ణవి 569 ఎస్.మధురిమ 566/600 ఎస్.దుర్గా 560/600 ఎం.బిందుశ్రీ 557/600 సిహెచ్ శైలజ 555/600 ఎం .శ్రేయస్ 555/600 వి.సౌజన్య 554/600 సి హెచ్.శ్వేత 552/600 కే .చైతన్య 552/600 ఎంకపిల్దార్ 550/600. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కరెస్పాండెన్స్ లత రాజు అభినందించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments