
( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొందుర్గ్ గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ జిల్లేల మహేష్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో హాస్పిటలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఈరోజు హాస్పిటల్ దగ్గరకి వెళ్ళి పరామర్శించి వెంటనే 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్