
ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
గర్భవతులను మూడు నెలల ముందే నమోదు చేసుకోవాలి ముందుగానే గుర్తించాలని వైద్యాధికారి కొమరం మహేంద్ర గారు తెలియపరచడం జరిగింది
అలాగే పెనుగోలు ఆశాకార్యకర్త ఉయ్యక సమ్మక్క మృతి చెందగా వారికి సమావేశంలో వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు రెండు నిమిషాల పాటు
వారి ఆత్మ శాంతించాలని మౌనం పాటించడం జరిగింది ఈ సమావేశంలో. వైద్యాధికారి కొమరం మహేంద్ర గారు. వైద్యాధికారి గ్యానస గారు. డిపి ఎం ఓ. సత్యనారాయణ గారు. హెల్త్ సూపర్వైజర్స్. వెంకట రమణ. ఏఎన్ఎం. నాగేంద్ర కుమారి. సత్య నాగవేణి ఛాయదేవి. లలిత కుమారి. కన్యాకుమారి. రాజేశ్వరి
హెల్త్ అసిస్టెంట్. చిన్న వెంకటేశ్వర్లు. శేఖరు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వైద్యాధికారి మాట్లాడుతూ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలని నీరు. మజ్జిక. కొబ్బరిబోండం ఎక్కువ తాగాలని. వడదెబ్బకు కాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారి సూచించడం జరిగింది


