
శేరిలింగంపల్లి, జనవరి 11 గమనం ప్రతినిధి
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి ప్రాంతం లోని మంజీరా డైమండ్ హైట్స్,మంజీరా పర్పుల్ టౌన్,మంజీరా డైమండ్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలను గచ్చిబౌలి డివి జన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీ ూ కేపీలించారు.అనంతరం గేట్డ్ కమ్యూనిటీ వాసులతో సమావేశమై వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు.అక్కడి సమ స్యలను త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నాళ్లుగా నో ఉన్న డ్రైనేజీకి అవుట్ లెట్ సమస్య, సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ లైన్ నిర్మాణం, మంజీరా డైమండ్ టవర్స్ ఈ బ్లాక్ సైడ్ గేట్ మూసి వేయడం వల్ల రహదారి నిర్మానుష ప్రాంతంగా మారిం దని,కొందరు ఆకతా యిలు మద్యం సేవనానికి ఉపయోగిస్తు న్నారని ఆరోపిం చారు.అనంతరం తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం,
వి ద్యుత్ సమస్య లను వెంటనే పరిష్క రించాలని కోరుతూ వారికి వినతి పత్రం అందజేశా రు.దీంతో అక్కడే ఉన్న అధి కారులకు ఆయా సమ స్యల పరిష్కారాని కి తీసుకోవలసిన తీసుకోవలసిన చర్య లపై అధికారులతో చర్చించారు. డ్రైనేజీకి అవుట్ లెట్ ను ఏర్పా టుచేసి, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని,అందుకు కావలసి న ప్రణా ళికలు సిద్ధం చేయాల ని అధికారులకు సూచించారు.సీసీ రోడ్లు ప్రతిపాదనలు సిద్ధం కాగానే నిధులు మంజూరు చే యించి త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తామని తెలిపారు.స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మా ణం,పార్క్ అభివృద్ధి పనుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ప్రతిపాదనల ప్రకారం అవసర మైన నిధులు వెంటనే మంజూరు చేయిం చి ప్రజల కష్టాలను తొలగిస్తామని, కాల నీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మంజీర డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ ప్రసాద్,సె క్రెటరీ శ్యామ్ ప్రదన్, గేటెడ్ కమ్యూనిటీ వాసులు అతుల్, అంకుర్, నటేశాన్, గోవింద రాజు,సంతోష్, రజో,అన్షుమన్, సోమేష్,సీనియర్ నాయకులు సురేష్,
రాజు,స్థానిక నేతలు, కార్యకర్తలు,తది తరులు పాల్గొన్నారు.