
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 16
చింతూరు డివిజన్ :తాటిలంక నరసింగపేట మరియు కలిగొండ గ్రామాలలో నీటి సమస్య బాగా ఉన్న గూడలలో సమరిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు 3000 లీటర్ల వాటర్ ట్యాంకులు, మోటారు, మరియు దానికి కావాల్సిన సామాగ్రిని అమర్చారు. ఈ మూడు గ్రామాలకు ఎప్పటినుంచో ఉన్న నీటి సమస్యను పరిష్కరించారు.క్యూబ్ వైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ల సహకారంతో, సమారిటన్స్ ఫర్ ద నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామస్తులకు నీటి సమస్య నుండి ఊరటను కల్పించారుఈ యొక్క ప్రాజెక్టు వ్యయం 230000. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్ కుమార్ మరియు వారి బృందం సాఫ్ట్ వేర్ ప్రతినిధులు (హైదరాబాద్) పేగ సర్పంచ్ పాయం చంద్రయ్య ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం సత్తిబాబు, వార్డు మెంబర్ వెట్టి శంకర్ సోడి సీతయ్య బంధం సీతారాం తదితరులు పాల్గొనడం జరిగింది.గిరిజన ప్రాంతాలలో మినీ వాటర్ ట్యాంకులు అమర్చిన స్వచ్ఛంద సంస్థ చింతూరు డివిజన్ :తాటిలంక నరసింగపేట మరియు కలిగొండ గ్రామాలలో నీటి సమస్య బాగా ఉన్న గుడలలో సమరిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు 3000 లీటర్ల వాటర్ ట్యాంకులు, మోటారు, మరియు దానికి కావాల్సిన సామాగ్రిని అమర్చారు. ఈ మూడు గ్రామాలకు ఎప్పటినుంచో ఉన్న నీటి సమస్యను పరిష్కరించారు.క్యూబ్ వైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ల సహకారంతో, సమారిటన్స్ ఫర్ ద నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామస్తులకు నీటి సమస్య నుండి ఊరటను కల్పించారు,ఈ యొక్క ప్రాజెక్టు వ్యయం 230000. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్ కుమార్ మరియు వారి బృందం పేగ సర్పంచ్ పాయం చంద్రయ్య ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం సత్తిబాబు, వార్డు మెంబర్ వెట్టి శంకర్ సోడి సీతయ్య బంధం సీతారాం తదితరులు పాల్గొనడం జరిగింది.గిరిజన ప్రాంతాలలో మినీ వాటర్ ట్యాంకులు అమర్చిన స్వచ్ఛంద సంస్థ చింతూరు డివిజన్ :తాటిలంక నరసింగపేట మరియు కలిగొండ గ్రామాలలో నీటి సమస్య బాగా ఉన్న గూడలలో సమరిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు 3000 లీటర్ల వాటర్ ట్యాంకులు, మోటారు, మరియు దానికి కావాల్సిన సామాగ్రిని అమర్చారు. ఈ మూడు గ్రామాలకు ఎప్పటినుంచో ఉన్న నీటి సమస్యను పరిష్కరించారు.క్యూబ్ వైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ల సహకారంతో, సమారిటన్స్ ఫర్ ద నేషన్ స్వచ్ఛంద సంస్థ వాళ్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామస్తులకు నీటి సమస్య నుండి ఊరటను కల్పించారుఈ యొక్క ప్రాజెక్టు వ్యయం 230000. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్ కుమార్ మరియు వారి బృందం సాఫ్ట్ వేర్ ప్రతినిధులు (హైదరాబాద్) పేగ సర్పంచ్ పాయం చంద్రయ్య ఏడుగురాళ్లపల్లి సర్పంచ్ సవలం సత్తిబాబు, వార్డు మెంబర్ వెట్టి శంకర్ సోడి సీతయ్య బంధం సీతారాం తదితరులు పాల్గొనడం జరిగింది
