
పయనించే సూర్యుడు జూన్ 26( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం మండల అధ్యక్షులు తుమాటి. విజయ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో అన్ని శాఖల అధికారులు శాఖల వారీగా వివరించడం జరిగింది సర్వసభ సమావేశంలో మండల అధ్యక్షులు తుమాటి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి బోర్లకు మెటీరియల్ అవసరమని గ్రామపంచాయతీలో గ్రామం సర్పంచులకు ఫోటో కాల్ పాటించాల్సిన అవసరం బాధ్యత అధికారులకు ఎంతో ఉందని ఆయన తెలిపారు ఎంపిటిసిల గౌరవేతనాలు మంజూరు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి. పేర్ల. పార్థసారథి. ఎంపీటీసీ బాలిరెడ్డి. రమాదేవి. ఎంపీడీవో. తాసిల్దార్ మురళి. అన్ని శాఖల అధికారులు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
