Saturday, April 19, 2025
Homeతెలంగాణనడిగూడెం శ్రీ కోదండ రామాలయంలో కుడారై ఉత్సవం

నడిగూడెం శ్రీ కోదండ రామాలయంలో కుడారై ఉత్సవం

Listen to this article

పయనించే సూర్యడు జనవరి 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శనివారం నడిగూడెంలోని శ్రీ కోదండరామ స్వామి దేవాలయంలో కుడారే ఉత్సవం నిర్వహించారు గోదాదేవికి పాయసం నైవేద్యం సమర్పించి మహిళా భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో సారే పోశారు ఆలయ పూజారి శేష భట్టార్ వరధాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు బి వెంకటరత్నం వందనపు సూర్యప్రకాశరావు మహేష్ మోహన్ సత్యనారాయణ రత్నం మహిళా భక్తులు పాల్గొన్నారు. సోమవారం కోదండ రామాలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments