
పయనించే సూర్యుడు గాంధారి 22/06/25
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం లో శనివారం ప్రపంచ యోగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఉదయం ఆరుగంటల నుండి 7 వరకు ఆసనాలు,సూర్యనమస్కారం, ప్రణయాలు చేపట్టారు. భారతదేశంలో పుట్టిన యోగ ఈ రోజు ప్రపచవ్యాప్తంగా ఆసరగా నిలిచిందని మానసిక ఒత్తిడి, వివిధ రకాల రోగాలను నయం చేసుకోవచ్చు అన్నారు, యోగ కేవలము వ్యాయామమే కాదని అది మనిషి జీవన విధానం అన్నారు, కార్యక్రమాల్లో ప్రధాన ఉప్పధ్యాయుడు కుమారస్వామి గంగకుమార్, బండి రాజులు తదితరులు పాల్గొన్నారు