Sunday, April 20, 2025
Homeతెలంగాణప్రజా పాలన వార్డు సభను పరిశీలించిన మేడ్చల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

ప్రజా పాలన వార్డు సభను పరిశీలించిన మేడ్చల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 21(మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)

ప్రజా పాలన వార్డు సభలను మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధి లోని 4వ వార్డు ఆర్.యల్.నగర్ లో నిర్వహించిన వార్డు సభను మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాధికా గుప్తా పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమీషనర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments