Sunday, June 22, 2025
Homeఆంధ్రప్రదేశ్మోర్తాడ్ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

మోర్తాడ్ మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మోర్తాడ్ మండలం

1.మండల కేంద్రానికి చెందిన జైడి హన్మండ్లు ఇటీవల గుండె పోటుతో మరణించారు. శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు .బోగ భూషణ్ వాళ్ళ అమ్మ రాజుబాయ్ ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది ఇటీవల దాడిలో గాయపడ్డ రొయ్యల సురేష్ ను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు.అలాగే మండలంలోని పాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబురావు ఇటీవల అడవి పంది దాడిలో గాయపడ్డాడు. శనివారం రోజున ఆయనను పరామర్శించడం జరిగింది కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments