
( పయనించే సూర్యుడు జూన్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాద పూర్వకంగా కలసిన పట్టణ వ్యాపారస్తులు, ఇటీవల జరిగిన మున్సిపల్ వారు మెయిన్ రోడ్డు విస్తరణ కారం చుట్టడం తో వ్యాపారస్తులు త్వరలో అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా రోడ్డు పనులను చేపడతానని హామీ ఇచ్చిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్,ఈ పట్టణ ప్రముఖులు అగ్గనూర్ విశ్వం,అగ్గనూర్ బస్వo, గజవాడ నరసింహులు, లష్కర్ ఆంజనేయులు,గందే సురేష్,పలబట్ల రాoమోహన్,, కొట్రా రఘు, ,కమ్మదానం సుధాకర్,యoసాని శ్రీనివాస్ ,నాగిళ్ళ ప్రభాకర్, రాజు కూచూరి ప్రవీణ్,రవి చారి, సుదర్శన్,షఫర్, తదితరులు పాల్గొన్నారు…
