Tuesday, July 22, 2025
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు భద్రత హక్కులపై అవగాహన సీఐ

విద్యార్థులకు భద్రత హక్కులపై అవగాహన సీఐ

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 22 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

చేజర్ల మండలం పెరుమళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో ఉమెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విపులంగా వివరించారు. మహిళల భద్రత, అవగాహన, హక్కులపై కూడా విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో జాగ్రత్తలు, ఆత్మరక్షణపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments