
పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటనియోజకవర్గం, ఇంచార్జీ చేని రాంబాబు
పెనుగంచిప్రోలు గ్రామం చెరువు బజార్, యాదవ్ పల్లికి చెందిన తీగల చంబయ్య అనారోగ్య కారణంగా మరణించినా విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి తో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, జడ్పిటిసి సభ్యులు వుట్ల నాగమణి – నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు తమ్మిశెట్టి సోమయ్య, మండల యూత్ అధ్యక్షులు కోయ బాబి, గ్రామ యూత్ అధ్యక్షులు మల్లెబోయిన సైదులు, గ్రామ ప్రధాన కార్యదర్శి బొజ్జ సాయి, భీమవరపు సాయి, తదితరులు నివాళులర్పించారు.
