
ఆనందంతో చిందేసిన ఎమ్మెల్యే వాకిటి
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న పట్టణ వాసులు
పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 7//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ నియోజకవర్గం లో స్థానిక యాదవ్ నగర్ లో అతి పురాతనమైన శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణ , విగ్రహాల ప్రతిష్ట శోభాయాత్రలు పాల్గొన్న మొక్కలు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు శ్రీమతి వాకిటి లలిత దంపతులు గార్లు శ్రీశ్రీశ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం పునః నిర్మాణంలో భాగంగా గణపతి, గరుత్మంతుడు, శ్రీకృష్ణల విగ్రహాల ప్రతిష్టాపన శోభాయాత్ర స్థానిక పడమటి ఆంజనేయ స్వామి నుండి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు మక్తల్ పురవీధుల ఆద్యంతం భక్తిశ్రద్ధలతో, భజనలతో, డబ్బు వాయిద్యాలతో ,చిన్నారుల నృత్యాలతో కన్నుల పండుగగా సాగిందిపండుగ వాతావరణాన్ని తలపించేలా సాగిన ఊరేగింపులో చిన్నారుల నృత్యాలకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తాను కూడా తోటి భక్తులతో కలిసి చిందేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మక్తల్ పట్టణవాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
