
పయనించేసూర్యుడు,జనవరి 16,కాప్రా ప్రతినిధి సింగం రాజు:డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త జమ్మిగడ్డ వాస్తవ్యులు కీర్తిశేషులు వల్లపు రెడ్డి,భూపతి రెడ్డి,దశదినకర్మ సందర్భంగావారి చిత్రపటానికి పువ్వులు వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఓదార్చించిన,వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు,మిత్రులు, కాలనీ వాసులు,నివాళులు అర్పించిన వారు కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాజ్జురి పవని మణిపాల్ రెడ్డి,కాసమైపాల్ రెడ్డి,ఉచ్చిడి దేవేందర్ రెడ్డి,చిందం బాల నరసింహ వంశరాజ్,పాకాల రాజు,పెద్దాపురం కుమారస్వామి,బేతాళ బాలరాజు,రాజిరెడ్డి,యాకయ్య,రహీం,సాంబశివరెడ్డి ,కృష్ణ, ఆనంద్ చారి,గిరి,గడ్డం శీను,మొగిలయ్య, ప్రమోద్,ప్రకాష్,అనిల్ మామిడి శ్రీనివాస్,నరసింహ, ఉడుత స్వామి,తిరుపతి, వెంకట్రావు,సుధాకర్.సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు వగలం వెంకట్ రెడ్డి,నిరంజని దేవి,స్నేహిత్ రెడ్డి,స్వేషిక్ రెడ్డి, ఎన్నం నర్సిరెడ్డి,ప్రభావతి, మన్విత రెడ్డి,ఆర్చిత రెడ్డి.చాలా రాజశేఖర్ రెడ్డి, వసుమతి,పూర్విక రెడ్డి, మోక్షిత్ రెడ్డి.గంట చంద్రశేఖర్ రెడ్డి,సమతా,సాత్విక్ రెడ్డి.శీలం కనక రెడ్డి,నిర్మల.డి.దామోదర్ రెడ్డి,యాదలక్ష్మి.తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.నివాళులు అర్పించారు,