మోదీ ప్రభుత్వ కీలక నిర్ణయం: పార్లమెంట్లో త్వరలో కొత్త బిల్లు
పయనించే సూర్యుడు న్యూస్ :మోదీ ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో కీలక బిల్లు ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తోంది. బీమా కంపెనీల్లో ఎఫ్డీఐలను ప్రోత్సహించేలా పరిమితిని పెంచనుంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు రానుందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ బీమా కంపెనీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురానుంది.కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోన్న విషయం తెలసిందే. అందులో భాగంగా మరో రంగాన్ని ప్రైవేటీకరించేందుకు […]




