PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
క్రైమ్-న్యూస్, తెలంగాణ, వైరల్ న్యూస్

వీడిని నడి రోడ్డుపై చెప్పుతో కొట్టినా తప్పు లేదు.. పాపం పెద్దాయన అని కూడా లేకుండా ఘోరంగా..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :- రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన, ప్రజా రవాణా సిబ్బందిపై పెరుగుతున్న దౌర్జన్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుపై కారు డ్రైవర్ శ్రీకాంత్ బహిరంగంగా దాడి చేయడం, ప్రయాణికుల ముందు అవమానించడం, భౌతికంగానే కాక మానసికంగా కూడా అతడిని మనో వేదనకు గురిచేసింది. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దొనకల్ గ్రామంలో సి ఏంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామంలో ఈరోజు ఆదివారం రోజున సునీల్ అన్న ఆధ్వర్యంలో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లబ్ధిదారుడు దంతాల రేణుక 32వేల చెక్కును అందజేయడం జరిగింది ఇందులో ఇందిరమ్మ కమిటీ మెంబర్ బాస మహేందర్ యాదవ్ విలేజ్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బాస మల్లికార్జున్ యాదవ్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు చింతకింది రవి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళల అభివృద్ధికే ప్రాధాన్యం – మండపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ మండపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికే అత్యధిక ప్రాముఖ్యత ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. చెన్నమనేని ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు హారిక రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మహిళలను సామాజిక–ఆర్థిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బస్వపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ బస్వపూర్ గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికే ప్రాముఖ్యత ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన మహిళలకు రంగురంగుల, నాణ్యమైన ఇందిరమ్మ చీరలను నాయకులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లిలాంటి ప్రేమను అంగన్వాడీ కేంద్రాలు అందించాలి: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు నవంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు తల్లిలాంటి ప్రేమను అందజేయాలని సిడిపిఓ, సూపర్వైజర్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అపార్ ఐడి, అభా ఐడి, ప్రీస్కూల్ అటెండెన్స్ తదితర అంశాలపై సిడిపిఓలు, సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి లీలావతి, జిల్లా కోఆర్డినేటర్

Scroll to Top