ఓజేటి సెంటర్ ను సందర్శించిన భీంగల్ ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ లో అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ సబ్జెక్టుకు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఏ విధంగా అకౌంట్స్ చేస్తారో అకౌంటింగ్ లెక్కలు ఏ విధంగా ఆడిటింగ్ చేస్తారో ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఒకేషనల్ కోర్సులతో అనేక ప్రయోజనాలు ఉంటాయని భవిష్యత్తులో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ […]




