కార్మికులను పీడిస్తున్న సమస్యలు.స్పందించాల్సిన బాధ్యత గెలిచిన సంఘాల పై ఉంది.GLBKS.IFTU ప్రధానకార్య దర్శి జే.సీతారామయ్య.
పయనించే సూర్యుడు నవంబర్ 18 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయించడం లో సమస్యలను పరిష్కరించ డంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటియుసి,ఐఎన్ టియుసిలువిఫలంఅయ్యారనిసింగరేణి కొత్తబావులు లేవని ఉన్న గనులను అమ్మకానికి పెట్టారని ఇప్పుడు 42 వేల పర్మినెంట్,35 వేల కాంట్రాక్టు కార్మికుల జీవితాన్ని మంట కలుపుతూ లాభాలతోనడుస్తు న్న సింగరేణి మనుగడ ప్రమాదంగా మారిందని […]




