PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

తిక్క కుదిరింది ..బైక్ తో యువకుల పిచ్చి విన్యాసాలు.. బ్రిడ్జిపై నుంచి తోసేసిన ప్రజలు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటివారికి విసుగు వస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు. కానీ దాని పర్యవసనాలను కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం..

రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం..

రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాది రైతు ప్రభుత్వం

రైతు పక్షపతిగా నిలిచిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పయనించే సూర్యుడు నవంబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం జి రెడ్డివారిపల్లె గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని

HOME

కొండారెడ్డి పల్లిలో చీరలను పంపిణి చేసిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.

( పయనించే సూర్యుడు నవంబర్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణిలో భాగంగా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్,సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా మహిళలకు చీరలను పంపిణి చేశారు.మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ

Scroll to Top