PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కార్మికులను పీడిస్తున్న సమస్యలు.స్పందించాల్సిన బాధ్యత గెలిచిన సంఘాల పై ఉంది.GLBKS.IFTU ప్రధానకార్య దర్శి జే.సీతారామయ్య.

పయనించే సూర్యుడు నవంబర్ 18 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయించడం లో సమస్యలను పరిష్కరించ డంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏఐటియుసి,ఐఎన్ టియుసిలువిఫలంఅయ్యారనిసింగరేణి కొత్తబావులు లేవని ఉన్న గనులను అమ్మకానికి పెట్టారని ఇప్పుడు 42 వేల పర్మినెంట్,35 వేల కాంట్రాక్టు కార్మికుల జీవితాన్ని మంట కలుపుతూ లాభాలతోనడుస్తు న్న సింగరేణి మనుగడ ప్రమాదంగా మారిందని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ముత్యాల సునీల్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన గొడ్డల్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. వారిది పేద కుటుంబం కావటంతో ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి తెలుపగా ఆయన 5000 ఆర్ధిక సహాయం పంపారు . ఈరోజు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైంసా పట్టణానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డు కేంద్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని… మీడియా సమావేశంలో మాట్లాడుతున్న KTR , కార్యక్రమంలో పాల్గొన్న జోగు రామన్న ,అనిల్ జాదవ్ ,జాన్సన్ నాయక్ , మరియు ముధోల్ BRS నాయకులు డా పడకంటి రమాదేవి , విలాస్గాదెవార్ ,కిరణ్ కొమ్రేవార్ మరియు కార్యకర్తలు కార్యక్రమంలో భారీగా పాల్గొన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రికలు,చానళ్లు జర్నలిజం విలువలు కాపాడాలి

ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీకి అభినందనలు:మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 18 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మీడియా రంగంలో నానాటికి సంభవిస్తున్న ఆధునిక నూతన టెక్నాలజీని అంది పుచ్చుకొని పత్రికలు చానళ్లు జర్నలిజం విలువలు పెంపొందించాలని, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ది ప్రెస్ క్లబ్ సూర్యాపేట నూతన కమిటీ సభ్యులు మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చత్రపతి శివాజీ మహారాజ్ తల్లి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి: యువ నాయకులు బాజీరావు*

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లోని బాసర మండల కేంద్రంలో ఒక వర్గానికి చెందిన దుండగుడు హిందువులు ఆరాధ్య దైవంగా భావించే చత్రపతి శివాజీ మహారాజ్ తల్లి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీనికి నిరసనగా హిందూ సంఘాలు, కుల సంఘాలు, గ్రామ యువకులు, పెద్దలు, నియోజకవర్గ యువ నాయకులు బాజీరావు , బిజెపి మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ , మాజీ అధ్యక్షులు

Scroll to Top