PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు పెట్ సంగం ఉన్నత పాఠశాల విదార్థినిలు

పయనించే సూర్యుడు గాంధారి 26/11/25 రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం కు చెందిన ముగ్గురు విధార్థిని ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు, ఈ నెల 24 న నిజామాబాద్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానమూలో జరిగిన ఎంపిక పోటీలో అద్భుతంగా ఆడిన దివ్య శ్రీ,,దీపికా, అమ్ములు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ ఆర్ధిక సహాయం.

.రుద్రూర్, నవంబర్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగుల లలెందర్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అంత్యక్రియల కొరకు 20 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపించారు. మంగళవారం రుద్రూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

” “పయనించే సూర్యుడు నవంబర్ 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం స్పెషల్ క్యాంప్ కార్యక్రమాన్ని చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం గొల్లపల్లి గ్రామంలో వారం రోజులు 25వ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు జరుగుతుందని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కామర్స్ లెక్చరర్ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్. లక్ష్మీ జ్ఞానేశ్వరి. విద్యార్థులు విద్యార్థులను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫిజియోథెరపీ కేంద్రాన్ని పరిశీలించిన ఎం ఈ ఓ శ్రీహరి, సి డి పి ఓ స్వరూప

పయనించే సూర్యుడు గాంధారి 26/11/25మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో జరిగే ఫిజియోథెరపీ క్యాంపును మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి మరియు పిల్లల అభివృద్ధి అధికారి స్వరూప పరిశీలించారు. ఇలాంటి వ్యాయామ పరీక్ష కేంద్రాల ద్వారా దివ్యాంగులైన విద్యార్థిని విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని వారు తెలిపారు. ఇలాంటి క్యాంపులను మండలంలోని పరిసర గ్రామ దివ్యాంగులు వినియోగించుకొని శారీరకంగా మానసికంగా ఎదగాలని తెలిపారు. ఈ వ్యాయామ పరీక్షలను డాక్టర్ స్వాతి నిర్వహించారు. దివ్యాంగులైన తల్లిదండ్రులకు పర్యవేక్షకురాలు భారతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయ్యారం పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు నవంబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: బయ్యారంలో100% రాయితీతో ప్రభుత్వం అందించే చేప పిల్లలను మత్స్యకార సంఘం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి- ఎమ్మెల్యే కనకయ్యరైతాంగాన్ని అభివృద్ధి చేస్తూనే మత్స్య రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం 100% రాయితీతో చేపలను పంపిణీ చేస్తుందిబయ్యారం పెద్ద చెరువులో వరద వలన నష్టపోయిన మత్స్య రైతులందరికీ నష్ట పరిహరం ఇప్పించేందుకు ప్రభుత్వ పక్షాన కృషి చేస్తాం బయ్యారం మండలం పెద్ద చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Scroll to Top