Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్భీంగల్ మండలంలో అక్రమంగా ఇసుక మొరము తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును...

భీంగల్ మండలంలో అక్రమంగా ఇసుక మొరము తరలిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును ఎస్సై భీంగల్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ప్రతినిధి లింబాద్రి కె

భీంగల్ పోలీస్ వారు తేదీ 10.04.2025 నాడు ఉదయం అందాజా సమయం 0500 గం,,ల ప్రాంతంలో భీంగల్ మండలం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కుప్కల్ గ్రామ శివారులో ఇసుక లోడ్ తో వస్తూన ట్రాక్టర్ ను ఆపి అట్టి ట్రాక్టర్ డ్రైవర్లు 1) సిర్సు రాములు S/o నర్సయ్య R/o భీంగల్ మరియు 2) వేముల ప్రశాంత్ S/o వెంకట్ R/o భీంగల్ ను అట్టి ఇసుకకు సంబంధించి పత్రాలు అడుగగా ఎలాంటి పత్రాలు చుపించానందున. అట్టి అక్రమంగా తరలిస్తున ఇసుక ట్రాక్టర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్లు 1) సిర్సు రాములు S/o నర్సయ్య R/o భీంగల్ మరియు 2) వేముల ప్రశాంత్ S/o వెంకట్ R/o భీంగల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments