Friday, February 28, 2025
Homeఆంధ్రప్రదేశ్మహా కుంభమేళ దర్శనం పూర్తి చేసుకున్న కురుమ నరసింహ

మహా కుంభమేళ దర్శనం పూర్తి చేసుకున్న కురుమ నరసింహ

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి27//మక్తల్ మహా కుంభమేళా దర్శనం పూర్తి చేసుకున్న కురుమ నరసింహ కుమారుడు చేతన్ ప్రయాగ్ రాజ్ కాశి వారణాసి యాత్రలకు తోటి స్నేహితులతో కుంభమేళలో పుణ్యస్నానాలతో దర్శనం పూర్తి చేసుకున్నారు. యాత్రకు శివుని ఆశీస్సులతో వారి స్నేహ మిత్రులతో సజావుగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కే బాలప్ప, కే రాములు పి నారాయణ పి రాములు సురేష్ లింగప్ప అందరితో కలిసి దర్శనం పూర్తి చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments