Sunday, April 20, 2025
Homeతెలంగాణలబ్ధిదారులకు చెక్కులు పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ లో ప్రోటోకాల్ వివాదం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్… మెదక్ జిల్లా చేగుంట, నర్సింగ్ మండలాల ఉన్న 80 మంది కళ్యాణ్ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను జిల్లా ఇంచార్జ్,దేవాదాయ, అడవి శాఖ, పర్యాటక మంత్రి కొండా సురేఖ,దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులు చెక్కులు పంపిణీ చేశారు, అనంతరం స్టేజిపై ప్రోటోకాల్ వివాదం నేలుకుంది, వేదికపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూర్చోడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు, అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయలు చేస్తే సహించేది లేదు నేను దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులతో నిధులు తెచ్చి అభివృద్ధి చేసుతున్న అని అన్నారు, ఇరు పార్టీల మధ్య తోపులాట, జరిగింది చివరికి పోలీస్ లు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింప చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్ ఆర్ డి ఓ జయచంద్రరెడ్డి చేగుంట తాసిల్దార్ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments