Wednesday, October 22, 2025
Homeఆంధ్రప్రదేశ్పసుపుల గోశాల పూజ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ కార్యకర్తలు

పసుపుల గోశాల పూజ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ కార్యకర్తలు

Listen to this article

{పయనించే సూర్యుడు } {అక్టోబర్23}మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపల గ్రామ సమీపంలో గల అనాకులం గోకులం గోశాలలో నేడు గోపాష్టమి సందర్భంగా నిర్వహించిన గోపూజ కు హాజరైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రఖండ నిర్వాహకులకు ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గోశాల నిర్వహిస్తూ గోపూజలు చేస్తున్న రఘుప్రసన్న భట్ కు వారి కుటుంబానికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments