Friday, April 18, 2025
Homeతెలంగాణఫిజియోథెరపీ పై అవగాహన సదస్సు

ఫిజియోథెరపీ పై అవగాహన సదస్సు

Listen to this article

పయనించే సూర్యడు జనవరి 20 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు

నడిగూడెం మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రం నందు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాల,ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిజాం పిజియోథెరపీ ఇనిస్ట్యూట్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్లచే పిజియోథెరపీపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎంఈఓ ఉపేందర్ రావు, ప్రధానోపాధ్యాయులు, ఫిజియోథెరపీ ఇనిస్టిట్యూట్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments