Saturday, October 18, 2025
HomeUncategorizedబాలనగర్ మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

బాలనగర్ మండల ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 18 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ *మంద కృష్ణ మాదిగ* అన్న ఆదేశాల మేరకు,భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి జె గావాయి* పై జరిగిన దాడి ని ఖండిస్తూ… *సి జె గవాయి* మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి అని *మండలం డిప్యూటీ ఎమ్మార్వో లిఖితారెడ్డి మేడం* కి వినతిపత్రం* అందజేయడం జరిగింది. ఇట్టి విషయంపై మండల డిప్యూటీ ఎమ్మార్వో లిఖితరెడ్డి మేడం సానుకూలంగా స్పందిస్తూ మా పై అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు వస్ఫూల శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకళ్ళ విష్ణువర్ధన్ఉపాధక్షలు జగన్*ప్రధాన కార్యదర్శి ఆర్ యాదయ్య సీనియర్ నాయకులు అరెళ్ల యాదయ్య, బద్దం శ్రీను ఉమాకాంత్ రాంచందర్ బర్రెరాజు*బర్రె యాదయ్య లింగం తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments