Thursday, March 13, 2025
Homeతెలంగాణరేపు దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ గారి పర్యటన

రేపు దుబ్బాక సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ గారి పర్యటన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబొయిన మహేష్

పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో 18-01-2025 పాల్గొననున్న అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు
మంత్రి కొండా సురేఖ పర్యటన వివరాలు:…
1) ఉ: 10:00 గం చేగుంట మండలం వడియారం గోల్డెన్ ఫంక్షన్ హాల్ (కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ)
2) ఉ:11:00 గం.చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో సబ్‌స్టేషన్ 33 కెవి ప్రారంభోత్సవం..
3)11:30 ఉదయం దౌల్తాబాద్ మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవం.
4) మధ్యాహ్నం 12:00 గంటలకు దౌల్తాబాద్ వద్ద మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన.
5) మధ్యాహ్నం 12:30 భూంపల్లి పిహెచ్‌సి ప్రారంభోత్సవం.
6) 1:00 నుండి 1:15 వరకు – దుబ్బాక చిల్డ్రన్ పార్క్ ప్రారంభం .
7) మధ్యాహ్నం 1:30 గంటలకు దుబ్బాకలో (FSTP) మల బురదను శుద్ధి చేయడానికి నిర్మించే కర్మ గారాలను ప్రారంభోత్సవం.
8) మధ్యాహ్నం 1:30 నుండి 2:00 వరకు దుబ్బాక పార్టీ కార్యాలయంలో భోజనం.
9) మధ్యాహ్నం 2:30 గంటలకు తొగుట మండలం ఎల్లారెడ్డి పేట్ వద్ద
మల్లన్న సాగర్ నీటి విడుదల.
10) మధ్యాహ్నం 3:00 గంటలకు సిద్దిపేట అర్బన్/చిన్నకోడూరు మండలం EGS నిధులు 1 కోటి విలువైన CC రోడ్డు భూమి పూజ కార్యక్రమం.
11) మధ్యాహ్నం 3:30 గంటలకు సిద్దిపేట రంగనాయక్ సాగర్ నీటి విడుదల.
12) సాయంత్రం 4:00 గంటలకు చిన్నకోడూరు మండలం (అల్లీపూర్)లో మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన.
13) సాయంత్రం 5.00 గంటలకు తిరిగి ప్రయాణం హైదరాబాద్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments