
పయనించే సూర్యుడు(పిబ్రవరి 13) కుప్పం రామకుప్పం మండల ప్రతినిధి :-ప్రవీణ్ : రామకుప్పం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1గంట వరకు స్థానిక ఎంపీడీవో ఆఫీసు నందు మండల నియోజకవర్గ అధికారులందరూ అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.