Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్మాధ్వార్ :సీఎం సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

మాధ్వార్ :సీఎం సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 22//మక్తల్ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా సభకు బయలుదేరిన మక్తల్ మండలం మాధవార్ గ్రామము . కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో. .కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్ల సత్యనారాయణ. బొంబాయి శంకరప్ప. బాటా విశ్వనాథ్. ఎర్రంకుల వెంకటయ్య. బొంబాయి మల్లేష్. వడ్ల నరసింహ. బుడే బోయి బాలు. కావలి అంజప్ప .కావాలి శేఖర్. గుంటనోళ్ల వెంకటేష్ మరియు తదితరులు బయలుదేరి వెళ్లడం అయినది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments