Wednesday, May 7, 2025
Homeఆంధ్రప్రదేశ్డయాలసిసు బాధితునీ కి నగదు సాయం చేసిన బి ఆర్ ఎస్ జిల్లా మైనార్టీ, నాయకుడు,,...

డయాలసిసు బాధితునీ కి నగదు సాయం చేసిన బి ఆర్ ఎస్ జిల్లా మైనార్టీ, నాయకుడు,, షేక్ గౌసుద్దీన్.

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 06. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఈరోజు కారేపల్లి, : సింగరేణి గ్రామపంచాయతీ మండల కేంద్రం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలం నుండి డయాలసిస్ వ్యాధితో బాధపడు తున్నాడు. ఇతను కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇతనికి నలుగురు ఆడపిల్లలే. ఈ విషయం తెలుసుకున్న మనసున్న మహారాజు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా నేను తోడున్నానంటూ అందరి మన్న నలు పొందుతున్న టిఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ ఆయన కు వైద్యం ఖర్చు లకు 5000 వేలరూపాయలు అందజేశాడు ఈ సందర్భంగా ఆయన బాధితుడుని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నాడు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని కృప తనకు తన కుటుంబానికి తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డొంకెన రవీందర్ గౌడ్ మాజీ వార్డు నెంబర్ ఎండి ఖలియుల్ల ఖాన్ తాళ్లూరి కోటి భూక్య చందు నాయక్ ఎల్లబ్బాయి వెంకటి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments