Sunday, February 2, 2025
HomeUncategorizedఆదోని అభివృద్ధికి వైఎస్ఆర్సిపి పార్టీ కట్టుబడి ఉంటుంది. వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు.

ఆదోని అభివృద్ధికి వైఎస్ఆర్సిపి పార్టీ కట్టుబడి ఉంటుంది. వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు.

Listen to this article

కౌన్సిలర్ల మీటింగ్ నందు1.58 కోట్లు ఆదోని అభివృద్ధికి ఆమోదం

పయనించే సూర్యుడు, జనవరి 31, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్

ఆదోని అభివృద్ధి కోసం 1.58 కోట్లు నిధులుఆమోదం పలికినట్లు శుక్రవారం సందీప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీసీ డ్రైనేజ్ , సీసీ రోడ్లు, నీటి పైపులు, ఎస్ ఎస్ ట్యాంకు సంబంధించిన అజెండాను ఒక కోటి 58 లక్షలకు ఆ జెండాను కౌన్సిల్ సమావేశంలో పచ్చ జెండా ఊపారు. కొన్ని అంశాలపై వాయిదా వేసామని ఒకే వాడుకు సంబంధించిన 3 అంశాలు పొందుపరిచారని అభివృద్ధి జరగని వార్డులో 1 అంశం కూడా అందులో లేదని అందువలన కౌన్సిల్ సమావేశం కొన్ని అంశాలపై వాయిదా వేశామని అన్నారు. 36 వార్డ్ సందీప్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments