Saturday, March 1, 2025
Homeతెలంగాణగద్దర్ పై విమర్శలు తగదు: మహేందర్ గౌడ్

గద్దర్ పై విమర్శలు తగదు: మహేందర్ గౌడ్

Listen to this article

పయనించే సూర్యడు జనవరి 30 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ పై విమర్శలు చేయడం బిజెపి ఎంపీ బండి సంజయ్ కు తగదని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ.. బండి సంజయ్ తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి సత్యనారాయణ,వెంకన్న లింగయ్య,మౌలాన,భిక్షం,   పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments