Saturday, April 19, 2025
Homeతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ శ్రీ. జితేష్ వి. పటేల్, ఐ.ఎ.ఎస్ వారి కార్యాలయంలో కలిసి మాలోత్...

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ శ్రీ. జితేష్ వి. పటేల్, ఐ.ఎ.ఎస్ వారి కార్యాలయంలో కలిసి మాలోత్ రాందాస్ నాయక్ వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం.

Listen to this article

పయనించే సూర్యుడు. అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ దాన్ని కలిసి సీతారామ ప్రాజెక్ట్ ఇందిరా సాగర్ రాజు కెనాల్ భూ నిర్వాసిత రైతులకు త్వరితగతన నిధులు అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments