PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 6 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యరు గున్నేపల్లి గ్రామంలో ఏప్రిల్ 6వ తేదీ న భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో మన ఊరు మన జెండా కార్యక్రమం సందర్భంగా నూతనంగా నిర్మించిన జెండా స్తూపం ను భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థూపం పాలక్ గొలకోటివెంకటరెడ్డి. రాష్ట్రకౌన్సిల్ సభ్యులు మూర్తి రాజు& […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన కుర్ర బాగ్య-రమేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. ముఖ్యమంత్రి పేద ప్రజలకు అండగా నిలబడి సొంత ఇల్లు నిర్మాణం చేసుకొని ఆత్మగౌరవంతో బతికేల చేస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో కమ్మర్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

బ్రహ్మోత్సవాల సందర్భంగా వైద్య శిబిరం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈవీ దేవి మేడం ఆదేశాను ప్రకారము యాడికి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేశ్వర్ మరియు డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాడికి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల bvసందర్భంగా యాడికి గ్రామంలో రథం లాగుట సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ మెడికల్ క్యాంపు నందు తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గ్రూప్ త్రి లొ సీనియర్ అకౌంట్ టెంట్ గా ఉద్యోగం సాధించిన ప్రశాంత్ కుమార్ రెడ్డి

//పయనించే సూర్యుడు// //న్యూస్ జనవరి 20// సత్యరం గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా పరిధిలో అడవి సత్యరం గ్రామ వ్యవసాయ కుటుంబనికి చెందిన తండ్రి లక్ష్మి కంత రెడ్డి తల్లి జయంతి పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గ్రూప్ త్రి లో సీనియర్ అకౌంట్ టెంట్ గా జాయినింగ్ లెటర్ రావడం జరిగింది జాయినింగ్ లెటర్ రావడంతో అనేక ప్రజా ప్రతినిధులు కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది ప్రశాంత్ కుమార్ రెడ్డి కష్టపడి

వైరల్ న్యూస్

మొసళ్ల మధ్య నదిని దాటిన వానరసైన్యం

పయనించే సూర్యుడు న్యూస్ :ఒక చిన్న కోతి నీళ్లు తాగేందుకు నది ఒడ్డుకు చేరింది. అక్కడే పొంచి ఉన్న ఒక భారీ ఉప్పునీటి మొసలి మెరుపు వేగంతో దాడి చేసి ఆ కోతిని నోటితో కరుచుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన కోతులు భయపడి పారిపోలేదు. తమ సహచరుడు మృత్యువు నోట్లో చిక్కుకున్నాడని గ్రహించిన వానర సైన్యం.. ప్రాణాలకు తెగించి మొసలి ఉన్న ఆ ప్రమాదకరమైన నదిలోకి దూకాయి. మొసలి కోతి పిల్లను లోపలికి లాక్కెళ్లకుండా ఉండేందుకు..

Scroll to Top