Saturday, February 1, 2025
HomeUncategorizedగణతంత్ర దినోత్సవం పుర్కసారించుకొని విరస్వామికి ఉత్తమ డిపో మేనేజర్ అవార్డ్ పల్నాడుజిల్లా

గణతంత్ర దినోత్సవం పుర్కసారించుకొని విరస్వామికి ఉత్తమ డిపో మేనేజర్ అవార్డ్ పల్నాడుజిల్లా

Listen to this article

పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రాతినిది నాగేంద్రబాబు కాలుకురి అనగా 26-1-25 తేదీన పల్నాడు జిల్లా కలెక్టరు శ్రీ P అరుణబాబు గారి చేతులమీదుగా ఉత్తమ డిపో మేనేజరుగా పురస్కారం అందుకున్న మాచర్ల డిపో మేనేజరు శ్రీ B వీరాస్వామి డిపోలోని కార్యాలయ సిబ్బంది మరియు సూపర్వైజర్లు అందరూ కలసి ఈ రోజు చిరు సన్మానము చేసినారు. ఈ కార్యక్రమమునకు అసిస్టెంట్ మేనేజర్ శ్రీ యెజ్రయ్య , సూపరింటెండెంట్ శ్రీ మురళి మరియు ఇతర సిబ్బంది పాల్గొని ఘనంగా సన్మానించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments