PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చందన గ్రామాన్ని సందర్శించిన ఏ.ఎస్. పి.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏ.ఎస్.పి. రోహిత్ కుమార్ చౌదరి.యాడికి సి.ఐ. తో కలసి యాడికి మండలం చందన గ్రామాన్ని సందర్శించి రైతుల పొలాలలో రాత్రివేళ గుర్తు తెలియని దొంగలు కరెంటు వైర్లను, మోటార్ డ్రిప్ వైర్లను కత్తిరించుకుని పోతున్నందున దొంగతనం జరిగిన ఏరియాలను సందర్శించడం జరిగింది. గత నెలలో ఆదాయం సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయిస్ నివాస గృహంలో వెండి దొంగతనం జరిగిన కేసులో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకం-గోళ్ళ రాజేష్.

పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే రుచికరము,శుచికరమైన ప్లేట్ చపాతీ,కర్రీ,పప్పు.రూపాయికే రుచికరమైన ప్లేట్ చపాతి,కర్రి,పప్పు తో మా కడుపు నింపుతున్న గోళ్ళ రాజేష్ సేవానిరతిని కొనియాడుతున్న పేద ప్రజలు. పేదల ఆకలి తీర్చేందుకే విశాలక్షి పథకమని, నంద్యాల వాసి, ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే ప్లేట్ చపాతీ, కర్రీ ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంబేద్కర్ ధర్మ పోరాట సమితి 30 వసంతాల మహాసభ

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) అంబేద్కర్ ధర్మ పోరాట సమితి (ఏ. డి. పి.ఎస్)ఆధ్వర్యంలో డిసెంబర్ 25న నెల్లూరు నగరంలో గల డాక్టర్ బి . ఆర్ అంబేడ్కర్ భవనము నందు ఉదయం 11 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు జరుగు అంబేడ్కర్ బౌద్ధ ధమ్మ స్వీకార కార్యక్రమాన్నీ మరియు . ఏ . డి. పి.ఎస్.(అంబేడ్కర్ ధర్మ పోరాట సమితి)30 వసంతాల మహాసభను జయప్రదం చేయాలని జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా…

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా ఏఐసిసి అగ్ర నాయకులు శ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్లను బీజేపీ ప్రభుత్వం వేదిస్తున్న సందర్భంలో ఈ రోజు కోర్ట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడి కేసులను తప్పుబట్టిన నేపథ్యంలో బీజేపీ అరాచకాలను నిలదీస్తూ ఏఐసిసి, పిసిసి, డీసీసీ ఆదేశాల మేరకు గురువారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ధర్నా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా కళ్యాణ్ ఎన్నిక..

రుద్రూర్, డిసెంబర్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో మటన్ మార్కెట్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మటన్ మార్కెట్ సంఘం అధ్యక్షులుగా న్యామ్తాబాద్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. అందరూ ఏకంగా వుంటూ అందరూ ఒకే మాటమీద వ్యాపారాలు కొనసాగించి వినియోగదారులకు స్వచ్చమైన మటన్ ను ఇస్తూ ఒకే విధంగా ధరలు కూడా ఉండాలని, అందరూ వ్యాపారాలు సజావుగా సాగడానికి సమిష్టిగా ఉండడానికి బృందగా ఏర్పడి సంఘం

Scroll to Top